కేరళ కోసం బిగ్బీ విరాళం
- August 24, 2018
కేరళ వరద భాదితుల కోసం ప్రముఖుల విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా బిగ్బి అమితాబచ్చన్ విరాళం ప్రకటించడమే కాకుండా వ్యక్తిగత వస్తువులను కూడా దానం చేశారు. వరదల చిక్కుకున్న వారిని రక్షించేందుకు కృషి చేస్తున్న సంస్థలకు అండగా ఉండేందుకు బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ రూ.51 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే తన వ్యక్తిగత వస్తువులైన 25 ప్యాంట్స్, 20 షర్టులు 50 జాకెట్ల,40 జతల షూస్ను రసూల్ పొకుట్టి ఫౌండేషన్కు అందజేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి