కేరళ కోసం బిగ్బీ విరాళం
- August 24, 2018కేరళ వరద భాదితుల కోసం ప్రముఖుల విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా బిగ్బి అమితాబచ్చన్ విరాళం ప్రకటించడమే కాకుండా వ్యక్తిగత వస్తువులను కూడా దానం చేశారు. వరదల చిక్కుకున్న వారిని రక్షించేందుకు కృషి చేస్తున్న సంస్థలకు అండగా ఉండేందుకు బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ రూ.51 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే తన వ్యక్తిగత వస్తువులైన 25 ప్యాంట్స్, 20 షర్టులు 50 జాకెట్ల,40 జతల షూస్ను రసూల్ పొకుట్టి ఫౌండేషన్కు అందజేశారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్