కాంగ్రెస్ గెలిస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చితీరతామంటున్న రాహుల్ గాంధీ
- August 24, 20182019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని అన్నారు రాహుల్ గాంధీ. ఇది ఏపీ ప్రజలకు తాను ఇస్తున్న హామీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని గుర్తు చేసిన రాహుల్..ఆ వాగ్దానాన్ని తాను అంత తేలిగ్గా తీసుకోబోమని అన్నారు. బెర్లిన్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఏపీకి స్టేటస్ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు దన్నుగా నిలుస్తున్న మోడీ..ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలను మాత్రం బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
తాజా వార్తలు
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?