కేరళకు ఆపిల్ సాయం...
- August 25, 2018
అమెరికా మొబైల్ దిగ్గజ కంపెనీ ఆపిల్ వరదలో నష్టపోయిన కేరళకు తన వంతు సాహయాన్ని అందించింది. కేరళకు ఆ సంస్థ 7 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఆపిల్ సంస్థ తన ఐట్యూన్స్, ఆప్ స్టోర్స్ ద్వారా సేకరించిన రూ.7 కోట్ల విరాళాలను కేరళ సిఎం రిలీఫ్ ఫండ్కు అందజేయనున్నది .వరదలు తమను విషాదానికి గురిచేశాయని ఆపిల్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. కేరళ పునర్నిర్మాణం కోసం విరాళాన్ని ఇస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!