కేరళకు ఆపిల్ సాయం...
- August 25, 2018
అమెరికా మొబైల్ దిగ్గజ కంపెనీ ఆపిల్ వరదలో నష్టపోయిన కేరళకు తన వంతు సాహయాన్ని అందించింది. కేరళకు ఆ సంస్థ 7 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఆపిల్ సంస్థ తన ఐట్యూన్స్, ఆప్ స్టోర్స్ ద్వారా సేకరించిన రూ.7 కోట్ల విరాళాలను కేరళ సిఎం రిలీఫ్ ఫండ్కు అందజేయనున్నది .వరదలు తమను విషాదానికి గురిచేశాయని ఆపిల్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. కేరళ పునర్నిర్మాణం కోసం విరాళాన్ని ఇస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







