కేరళకు ఆపిల్ సాయం...
- August 25, 2018
అమెరికా మొబైల్ దిగ్గజ కంపెనీ ఆపిల్ వరదలో నష్టపోయిన కేరళకు తన వంతు సాహయాన్ని అందించింది. కేరళకు ఆ సంస్థ 7 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఆపిల్ సంస్థ తన ఐట్యూన్స్, ఆప్ స్టోర్స్ ద్వారా సేకరించిన రూ.7 కోట్ల విరాళాలను కేరళ సిఎం రిలీఫ్ ఫండ్కు అందజేయనున్నది .వరదలు తమను విషాదానికి గురిచేశాయని ఆపిల్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. కేరళ పునర్నిర్మాణం కోసం విరాళాన్ని ఇస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







