యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు.. 1500 మందికి అవకాశం
- August 25, 2018
హైదరాబాద్ నగరంలో ఉన్న ఐటీ కంపెనీ యాపిల్ తన సంస్థలో సేవలందించేందుకు గాను కొత్తగా మరో 1500 మంది ఉద్యోగులను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 3,500 మంది ఉద్యోగుల సంఖ్యను 5 వేలకు పెంచాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.
హైదరాబాద్లో పాక్టెరా టెక్నాలజీస్ డెవలప్మెంట్ కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని రంజన్ తెలియజేశారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్