యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు.. 1500 మందికి అవకాశం
- August 25, 2018హైదరాబాద్ నగరంలో ఉన్న ఐటీ కంపెనీ యాపిల్ తన సంస్థలో సేవలందించేందుకు గాను కొత్తగా మరో 1500 మంది ఉద్యోగులను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 3,500 మంది ఉద్యోగుల సంఖ్యను 5 వేలకు పెంచాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.
హైదరాబాద్లో పాక్టెరా టెక్నాలజీస్ డెవలప్మెంట్ కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని రంజన్ తెలియజేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు