యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు.. 1500 మందికి అవకాశం
- August 25, 2018హైదరాబాద్ నగరంలో ఉన్న ఐటీ కంపెనీ యాపిల్ తన సంస్థలో సేవలందించేందుకు గాను కొత్తగా మరో 1500 మంది ఉద్యోగులను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 3,500 మంది ఉద్యోగుల సంఖ్యను 5 వేలకు పెంచాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.
హైదరాబాద్లో పాక్టెరా టెక్నాలజీస్ డెవలప్మెంట్ కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని రంజన్ తెలియజేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ