డబ్ల్యుపిఎస్ కింద 850 ఉద్యోగుల నమోదు
- December 16, 2015
అహ్లి బ్యాంక్ అతి త్వరలో పేరోల్ కార్డ్ని తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కార్డ్ 6000 ఖతారీ రియాల్స్ వరకూ వేతనాన్ని సంపాదించే ఉద్యోగులకు అందజేస్తారు. డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అహ్లిబ్యాంక్ ఆండ్రూ మెక్కెనిచీ మాట్లాడుతూ, ఈ కార్డ్ అన్ని ఏటీఎంల వద్ద, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్దా ఉపయోగించవచ్చనీ, వీసా లోగోతో కార్డులు రూపొందుతాయనీ, ఖతార్ మరియు ఓవర్సీస్లో వినియోగించుకోవచ్చని తెలిపారు. 850 మందికి పైగా ఉద్యోగులు ఈ కార్డ్ కోసం నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ 20 వేల లావాదేవీలు జరిగాయని ఆయన చెప్పారు. కొత్త విధానం ద్వారా సేఫ్ బ్యాంకింగ్ని అందుబాటులోకి తీసుకొచ్చామని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







