దొంగతనం కేసులో ఇద్దరికి జైలు
- August 26, 2018
మస్కట్: మధాలో ఎలక్ట్రిక్ కేబుల్స్ని దొంగిలిస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అరెస్టయినవారిని వలసదారులుగా గుర్తించారు. నిర్మాణంలో వున్న ఓ భవనంలోని కేబుల్స్ని నిందితులు దొంగిలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించబడిన కేబుల్స్తో సహా నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. మరో కేసులో దిబ్బా పోలీస్ స్టేషన్ ఫోర్స్, సముద్ర మార్గంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







