దొంగతనం కేసులో ఇద్దరికి జైలు
- August 26, 2018
మస్కట్: మధాలో ఎలక్ట్రిక్ కేబుల్స్ని దొంగిలిస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అరెస్టయినవారిని వలసదారులుగా గుర్తించారు. నిర్మాణంలో వున్న ఓ భవనంలోని కేబుల్స్ని నిందితులు దొంగిలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించబడిన కేబుల్స్తో సహా నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. మరో కేసులో దిబ్బా పోలీస్ స్టేషన్ ఫోర్స్, సముద్ర మార్గంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







