దొంగతనం కేసులో ఇద్దరికి జైలు
- August 26, 2018
మస్కట్: మధాలో ఎలక్ట్రిక్ కేబుల్స్ని దొంగిలిస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అరెస్టయినవారిని వలసదారులుగా గుర్తించారు. నిర్మాణంలో వున్న ఓ భవనంలోని కేబుల్స్ని నిందితులు దొంగిలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించబడిన కేబుల్స్తో సహా నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. మరో కేసులో దిబ్బా పోలీస్ స్టేషన్ ఫోర్స్, సముద్ర మార్గంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









