పాకిస్తాన్:విమానాశ్రయాల్లో వీఐపీ ప్రొటోకాల్పై నిషేధం
- August 27, 2018
పాకిస్తాన్:పొదుపు చర్యలకు ప్రాధాన్యమిస్తూ పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని, అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా సరే బిజినెస్ క్లాస్లోనే ప్రయాణించాలని నిర్ణయించగా.. తాజాగా విమానాశ్రయాల్లో వీఐపీ సంప్రదాయంపై నిషేధం తీసుకొచ్చారు. ఎయిర్పోర్టులో ఏ అధికారి అయినా వీఐపీ ప్రొటోకాల్ను అనుసరిస్తున్నట్లు కన్పిస్తే సదరు అధికారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. అవసరమైతే వారిని విధులను తొలగిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







