పాకిస్తాన్:విమానాశ్రయాల్లో వీఐపీ ప్రొటోకాల్పై నిషేధం
- August 27, 2018
పాకిస్తాన్:పొదుపు చర్యలకు ప్రాధాన్యమిస్తూ పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని, అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా సరే బిజినెస్ క్లాస్లోనే ప్రయాణించాలని నిర్ణయించగా.. తాజాగా విమానాశ్రయాల్లో వీఐపీ సంప్రదాయంపై నిషేధం తీసుకొచ్చారు. ఎయిర్పోర్టులో ఏ అధికారి అయినా వీఐపీ ప్రొటోకాల్ను అనుసరిస్తున్నట్లు కన్పిస్తే సదరు అధికారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. అవసరమైతే వారిని విధులను తొలగిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి