అమరావతి:19 మందికి తెలుగు భాషా విశిష్ట పురస్కారాలు
- August 28, 2018
అమరావతి: గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఏటా ప్రకటించే తెలుగు భాషా విశిష్ట పురస్కారాలకు తెలుగు భాషా సాంస్కృతిక శాఖ 19 మందిని ఎంపిక చేసింది. మంగళవారం ఈ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. పురస్కారానికి ఎంపికైన వారిలో ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్ ఎం.నాగేశ్వరరావుతో పాటు డాక్టర్ దానియేల్ నాజర్స్(ఫ్రాన్స్), గారపాటి ఉమామహేశ్వరరావు(ప్రకాశం), నాగసూరి వేణుగోపాల్(అనంతపురం), ఆదినారాయణ(మారిషస్), జె.సత్యవాణి(విశాఖపట్నం), రహమొద్దీన్ షేక్, జక్కంపూడి సీతారామారావు, నాదెండ్ల శ్రీమన్నారాయణ, దార్ల బుజ్జిబాబు, పారుపల్లి కోదండ రామయ్య, మేడిచెర్ల గోపాలకృష్ణమూర్తి, వెన్నెలకంటి ప్రకాశం, ప్రొఫెసర్ శరత్ జ్యోత్స్నారాణి, రెజీనా గుండ్లపల్లి, వావిలాల సుబ్బారావు, చొక్కాపు వెంకటరమణ, మంగళగిరి ప్రసాదరావు, సముద్రాల గురుప్రసాద్ ఎంపికయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!