అమరావతి:19 మందికి తెలుగు భాషా విశిష్ట పురస్కారాలు
- August 28, 2018
అమరావతి: గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఏటా ప్రకటించే తెలుగు భాషా విశిష్ట పురస్కారాలకు తెలుగు భాషా సాంస్కృతిక శాఖ 19 మందిని ఎంపిక చేసింది. మంగళవారం ఈ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. పురస్కారానికి ఎంపికైన వారిలో ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్ ఎం.నాగేశ్వరరావుతో పాటు డాక్టర్ దానియేల్ నాజర్స్(ఫ్రాన్స్), గారపాటి ఉమామహేశ్వరరావు(ప్రకాశం), నాగసూరి వేణుగోపాల్(అనంతపురం), ఆదినారాయణ(మారిషస్), జె.సత్యవాణి(విశాఖపట్నం), రహమొద్దీన్ షేక్, జక్కంపూడి సీతారామారావు, నాదెండ్ల శ్రీమన్నారాయణ, దార్ల బుజ్జిబాబు, పారుపల్లి కోదండ రామయ్య, మేడిచెర్ల గోపాలకృష్ణమూర్తి, వెన్నెలకంటి ప్రకాశం, ప్రొఫెసర్ శరత్ జ్యోత్స్నారాణి, రెజీనా గుండ్లపల్లి, వావిలాల సుబ్బారావు, చొక్కాపు వెంకటరమణ, మంగళగిరి ప్రసాదరావు, సముద్రాల గురుప్రసాద్ ఎంపికయ్యారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









