అమరావతి:19 మందికి తెలుగు భాషా విశిష్ట పురస్కారాలు
- August 28, 2018
అమరావతి: గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఏటా ప్రకటించే తెలుగు భాషా విశిష్ట పురస్కారాలకు తెలుగు భాషా సాంస్కృతిక శాఖ 19 మందిని ఎంపిక చేసింది. మంగళవారం ఈ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. పురస్కారానికి ఎంపికైన వారిలో ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్ ఎం.నాగేశ్వరరావుతో పాటు డాక్టర్ దానియేల్ నాజర్స్(ఫ్రాన్స్), గారపాటి ఉమామహేశ్వరరావు(ప్రకాశం), నాగసూరి వేణుగోపాల్(అనంతపురం), ఆదినారాయణ(మారిషస్), జె.సత్యవాణి(విశాఖపట్నం), రహమొద్దీన్ షేక్, జక్కంపూడి సీతారామారావు, నాదెండ్ల శ్రీమన్నారాయణ, దార్ల బుజ్జిబాబు, పారుపల్లి కోదండ రామయ్య, మేడిచెర్ల గోపాలకృష్ణమూర్తి, వెన్నెలకంటి ప్రకాశం, ప్రొఫెసర్ శరత్ జ్యోత్స్నారాణి, రెజీనా గుండ్లపల్లి, వావిలాల సుబ్బారావు, చొక్కాపు వెంకటరమణ, మంగళగిరి ప్రసాదరావు, సముద్రాల గురుప్రసాద్ ఎంపికయ్యారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







