రూపాయి భారీ పతనం
- August 29, 2018
ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి మళ్లీ అత్యంత కనిష్ట స్థాయిని నమోదు చేసింది. దిగుమతిదారుల నుంచి అమెరికా డాలరుకు డిమాండ్ పెరగడంతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. బుధవారం మధ్యాహ్నం డాలర్ మారకంలో 39 పైసలు క్షీణించి 70.49కి చేరింది. ఆరంభంలోనే 22పైసలు పతనమైన రూపాయి అనంతరం మరింత కనిష్ట స్థాయికి దిగజారింది. డాలరులో కొనుగోళ్లతో రూపాయి మరింత బలహీనపడుతోందని ట్రేడర్లు తెలిపారు. అయితే ఇటీవల స్వల్పంగా కోలుకున్న రూపాయి మంగళవారం 6 పైసలు బలపడి 70,16 స్థాయి వద్ద ముగిసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి