హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- August 29, 2018
హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని.. అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. కుటుంబసభ్యుల ఎక్కడ కోరుకుంటే అక్కడే ప్రభుత్వం అంతక్రియలకు ఏర్పాట్లు చేస్తుందని తలసాని అన్నారు.. అటు హరికృష్ణ నివాసానికి ప్రముఖుల పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.. విఐపీలు, వివిధ రంగాల ప్రముఖులు హరికృష్ణ పార్దfవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









