హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- August 29, 2018
హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని.. అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. కుటుంబసభ్యుల ఎక్కడ కోరుకుంటే అక్కడే ప్రభుత్వం అంతక్రియలకు ఏర్పాట్లు చేస్తుందని తలసాని అన్నారు.. అటు హరికృష్ణ నివాసానికి ప్రముఖుల పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.. విఐపీలు, వివిధ రంగాల ప్రముఖులు హరికృష్ణ పార్దfవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







