'ఎయిర్ ఏషియా' వారి విదేశీ బంపర్ ఆఫర్
- August 29, 2018
టూరిస్టులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ విమాన సంస్థ ఎయిర్ ఏషియా టికెట్ చార్జీలను భారీగా తగ్గించింది. థాయిలాండ్ లోని టూరిస్ట్ స్పాట్స్ కు టూరిస్టులను ఆకర్షించేందుకు ఇంటర్నేషనల్ ఫ్లయిట్ చార్జీని గరిష్టంగా రూ. 4,399 గా ప్రకటించింది. అయితే తగ్గించిన ఇంటర్నేషనల్ చార్జీలు సెప్టెంబర్ 2 వరకే వర్తిస్తాయి. అయితే ప్రయాణ తేదీలు మాత్రం ఆగస్టు 27, 2018-ఫిబ్రవరి 17, 2019 వరకు ఉండాలని వెబ్ సైట్ లో పేర్కొన్నారు. బ్యాంకాక్, ఫుకెట్, క్రాబీ, చియంద్ మాయి తదితర ప్రాంతాలకు ప్రత్యేక ఫ్లయిట్లు నడుపుతోంది. డొమెస్టిక్ విభాగంలో హైదరాబాద్-భువనేశ్వర్ కు, అలాగే బెంగళూరు-నాగపూర్ కు సైతం రూ. 1,999 గానే నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్









