'ఎయిర్ ఏషియా' వారి విదేశీ బంపర్ ఆఫర్
- August 29, 2018
టూరిస్టులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ విమాన సంస్థ ఎయిర్ ఏషియా టికెట్ చార్జీలను భారీగా తగ్గించింది. థాయిలాండ్ లోని టూరిస్ట్ స్పాట్స్ కు టూరిస్టులను ఆకర్షించేందుకు ఇంటర్నేషనల్ ఫ్లయిట్ చార్జీని గరిష్టంగా రూ. 4,399 గా ప్రకటించింది. అయితే తగ్గించిన ఇంటర్నేషనల్ చార్జీలు సెప్టెంబర్ 2 వరకే వర్తిస్తాయి. అయితే ప్రయాణ తేదీలు మాత్రం ఆగస్టు 27, 2018-ఫిబ్రవరి 17, 2019 వరకు ఉండాలని వెబ్ సైట్ లో పేర్కొన్నారు. బ్యాంకాక్, ఫుకెట్, క్రాబీ, చియంద్ మాయి తదితర ప్రాంతాలకు ప్రత్యేక ఫ్లయిట్లు నడుపుతోంది. డొమెస్టిక్ విభాగంలో హైదరాబాద్-భువనేశ్వర్ కు, అలాగే బెంగళూరు-నాగపూర్ కు సైతం రూ. 1,999 గానే నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







