విమానాశ్రయాల్లో ఇకపై పర్సులు కూడా తనిఖీ చేస్తారు
- August 30, 2018విమానాల్లో ప్రయాణించేవారు తనిఖీల్లో భాగంగా ఇకపై అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, చివరకు డబ్బు దాచుకునే పర్సులూ భద్రత సిబ్బందికి చూపాల్సిందే. ఇప్పటివరకు చేతి సామగ్రి కింద కొన్నింటిని మినహాయిస్తున్నా ఇకపై వాటినీ వదిలిపెట్టరు. ఇంతవరకు ల్యాప్టాప్లు, టాబ్లెట్ పీసీలు భద్రత సిబ్బంది పరిశీలన నిమిత్తం విడిగా ఒక ట్రేలో ఉంచాల్సి వస్తోంది. ఇకపై పర్సులు, సెల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విడిగా పరీక్షింపజేసుకోవాల్సిందే. కొంతమంది పెన్నుల్లో చాకుల్ని దాచి తీసుకువస్తున్నట్లు ఇటీవల బయటపడడంతో అలాంటివాటినీ తనిఖీ చేయనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..