విమానాశ్రయాల్లో ఇకపై పర్సులు కూడా తనిఖీ చేస్తారు
- August 30, 2018
విమానాల్లో ప్రయాణించేవారు తనిఖీల్లో భాగంగా ఇకపై అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, చివరకు డబ్బు దాచుకునే పర్సులూ భద్రత సిబ్బందికి చూపాల్సిందే. ఇప్పటివరకు చేతి సామగ్రి కింద కొన్నింటిని మినహాయిస్తున్నా ఇకపై వాటినీ వదిలిపెట్టరు. ఇంతవరకు ల్యాప్టాప్లు, టాబ్లెట్ పీసీలు భద్రత సిబ్బంది పరిశీలన నిమిత్తం విడిగా ఒక ట్రేలో ఉంచాల్సి వస్తోంది. ఇకపై పర్సులు, సెల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విడిగా పరీక్షింపజేసుకోవాల్సిందే. కొంతమంది పెన్నుల్లో చాకుల్ని దాచి తీసుకువస్తున్నట్లు ఇటీవల బయటపడడంతో అలాంటివాటినీ తనిఖీ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









