విమానాశ్రయాల్లో ఇకపై పర్సులు కూడా తనిఖీ చేస్తారు
- August 30, 2018
విమానాల్లో ప్రయాణించేవారు తనిఖీల్లో భాగంగా ఇకపై అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, చివరకు డబ్బు దాచుకునే పర్సులూ భద్రత సిబ్బందికి చూపాల్సిందే. ఇప్పటివరకు చేతి సామగ్రి కింద కొన్నింటిని మినహాయిస్తున్నా ఇకపై వాటినీ వదిలిపెట్టరు. ఇంతవరకు ల్యాప్టాప్లు, టాబ్లెట్ పీసీలు భద్రత సిబ్బంది పరిశీలన నిమిత్తం విడిగా ఒక ట్రేలో ఉంచాల్సి వస్తోంది. ఇకపై పర్సులు, సెల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విడిగా పరీక్షింపజేసుకోవాల్సిందే. కొంతమంది పెన్నుల్లో చాకుల్ని దాచి తీసుకువస్తున్నట్లు ఇటీవల బయటపడడంతో అలాంటివాటినీ తనిఖీ చేయనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!