దుబాయ్:1000 దిర్హామ్ల జరీమానా, 6 బ్లాక్ పాయింట్స్
- August 31, 2018
దుబాయ్:దుబాయ్ పోలీస్ వాహనదారులకు హెచ్చరిక జారీ చేస్తూ, ఓ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ప్రకారం వాహనదారులు ఎమర్జన్సీ వెహికిల్స్కి తప్పనిసరిగా దారి ఇవ్వవలసి వుంటుంది. ఒకవేళ దారి ఇవ్వని పక్షంలో 1000 దిర్హామ్ల జరీమానాతోపాటుగా 6 బ్లాక్ పాయింట్స్ని వాహనంపై నమోదు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎమర్జన్సీ వెహికిల్స్కి దారి ఇవ్వవలసి వుంటుందనీ, లేకపోతే జరీమానా, బ్లాక్ పాయింట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని దుబాయ్ పోలీస్ వాహనదారులకు ట్విట్టర్ ద్వారా సూచనలాంటి హెచ్చరిక చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







