దుబాయ్:1000 దిర్హామ్ల జరీమానా, 6 బ్లాక్ పాయింట్స్
- August 31, 2018
దుబాయ్:దుబాయ్ పోలీస్ వాహనదారులకు హెచ్చరిక జారీ చేస్తూ, ఓ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ప్రకారం వాహనదారులు ఎమర్జన్సీ వెహికిల్స్కి తప్పనిసరిగా దారి ఇవ్వవలసి వుంటుంది. ఒకవేళ దారి ఇవ్వని పక్షంలో 1000 దిర్హామ్ల జరీమానాతోపాటుగా 6 బ్లాక్ పాయింట్స్ని వాహనంపై నమోదు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎమర్జన్సీ వెహికిల్స్కి దారి ఇవ్వవలసి వుంటుందనీ, లేకపోతే జరీమానా, బ్లాక్ పాయింట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని దుబాయ్ పోలీస్ వాహనదారులకు ట్విట్టర్ ద్వారా సూచనలాంటి హెచ్చరిక చేసింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







