'దుబాయ్ పవనిజం'ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
- September 01, 2018
దుబాయ్:గత రాత్రి దుబాయ్ లోని అల్ ఖైల్ మాల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 47వ పుట్టిన రోజు వేడుకలను అభిమాన సంఘం 'దుబాయ్ పవనిజం' ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.మధ్యాహ్నం అభిమానులు 100 మంది పైగా రక్త దానం చేసారు.రక్త దానం చేసిన పలువురి అభిమానులను సన్మానించారు.సెప్టెంబర్ 2 పవన్ అభిమానులకు ఒక పండగ దినం.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినమైన ఈ తేదీన దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం ఘనంగా వేడుకలు జరుపుకుంటారు పవన్ అభిమానులు.కాని పవన్ అభిమానులు గల్ఫ్ లో శుక్రవారం సెలవు కనుక పుట్టిన రోజు వేడుకలు ముందుగానే జరుపుకున్నారు.
సాయంత్రం మహిళా అభిమానులు అందరూ కలిసి కేక్ కట్ చేసారు.తదనంతరం అభిమానులకు కార్యక్రమ నిర్వాహకులు విందు ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ అభిమానులు,జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.













తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







