ఈద్ సెలవులు: 10 షాపుల్లో దోపిడీ
- September 03, 2018
మస్కట్: ఈద్ అల్ అదా సెలవుల సందర్భంగా 10 దుకాణాల్లో దోపిడీ జరిగింది. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - మస్కట్ పోలీస్ అమెరాత్ ప్రావిన్స్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టయినవారు ఈద్ అల్ అదా సెలవుల సమయంలో 10 షాపుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. అరెస్ట్ చేసినవారిని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి