ఈద్ సెలవులు: 10 షాపుల్లో దోపిడీ
- September 03, 2018
మస్కట్: ఈద్ అల్ అదా సెలవుల సందర్భంగా 10 దుకాణాల్లో దోపిడీ జరిగింది. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - మస్కట్ పోలీస్ అమెరాత్ ప్రావిన్స్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టయినవారు ఈద్ అల్ అదా సెలవుల సమయంలో 10 షాపుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. అరెస్ట్ చేసినవారిని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







