ఈద్ సెలవులు: 10 షాపుల్లో దోపిడీ
- September 03, 2018
మస్కట్: ఈద్ అల్ అదా సెలవుల సందర్భంగా 10 దుకాణాల్లో దోపిడీ జరిగింది. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - మస్కట్ పోలీస్ అమెరాత్ ప్రావిన్స్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టయినవారు ఈద్ అల్ అదా సెలవుల సమయంలో 10 షాపుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. అరెస్ట్ చేసినవారిని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







