12 మిలియన్ దిర్హామ్ల బంపర్ విజేత ఈ భారతీయ వలసదారుడు
- September 03, 2018
అబుదాబీ బిగ్ టికెట్ రఫాలెలో భారతీయ వలసదారుడొకరు 12 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ని గెల్చుకున్నారు. ఈ రఫాలెలో ఎక్కువమంది భారతీయ వలసదారులే విజేతగా ఉండడం గమనార్హం. కాగా 175342 నెంబర్ టిక్కెట్పై బిగ్ టికెట్ అబుదాబీ రఫాలెను జార్జ్ మాథ్యూ గెల్చుకున్నారు. ఆయనకు 12 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ మనీ దక్కింది. మరో ఆరుగురికి ఈ రఫాలెలో పలు బహుమతులు దక్కాయి. వీరికి 100,000 నుంచి 50,000 దిర్హామ్ల వరకు ప్రైజ్ మనీ దక్కనుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







