12 మిలియన్ దిర్హామ్ల బంపర్ విజేత ఈ భారతీయ వలసదారుడు
- September 03, 2018
అబుదాబీ బిగ్ టికెట్ రఫాలెలో భారతీయ వలసదారుడొకరు 12 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ని గెల్చుకున్నారు. ఈ రఫాలెలో ఎక్కువమంది భారతీయ వలసదారులే విజేతగా ఉండడం గమనార్హం. కాగా 175342 నెంబర్ టిక్కెట్పై బిగ్ టికెట్ అబుదాబీ రఫాలెను జార్జ్ మాథ్యూ గెల్చుకున్నారు. ఆయనకు 12 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ మనీ దక్కింది. మరో ఆరుగురికి ఈ రఫాలెలో పలు బహుమతులు దక్కాయి. వీరికి 100,000 నుంచి 50,000 దిర్హామ్ల వరకు ప్రైజ్ మనీ దక్కనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి