మెగసెసే అవవార్డులందుకున్న ఇద్దరు భారతీయులు
- September 03, 2018

తామెంచుకున్న రంగాల్లో అరుదైన ప్రతిభను సాధించి, సమాజశ్రేయస్సుకు పాటుపడిన భారతీయులు సోనం వాంగ్ఛుక్, భరత్ వాత్వానీలు ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే పురస్కారాలను అందుకున్నారు. గూడు, నీడ కరవై వీధుల్లోనే అల్లాడుతున్న మానసిక రోగుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిన భరత్ వాత్వానీకి మెగసెసే పురస్కారం లభించింది. మారుమూల లద్దాక్లో యువత అభ్యున్నతికి తనదైన శైలిలో అధ్యయన వ్వవస్థలు, ఆర్థిక ప్రగతి సాధనకు అవకాశాల కల్పన దిశగా కృషి చేసినందుకు వాంగ్ఛుక్ ఈ అవార్డుకు ఎంపికైనారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







