మెగసెసే అవవార్డులందుకున్న ఇద్దరు భారతీయులు
- September 03, 2018తామెంచుకున్న రంగాల్లో అరుదైన ప్రతిభను సాధించి, సమాజశ్రేయస్సుకు పాటుపడిన భారతీయులు సోనం వాంగ్ఛుక్, భరత్ వాత్వానీలు ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే పురస్కారాలను అందుకున్నారు. గూడు, నీడ కరవై వీధుల్లోనే అల్లాడుతున్న మానసిక రోగుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిన భరత్ వాత్వానీకి మెగసెసే పురస్కారం లభించింది. మారుమూల లద్దాక్లో యువత అభ్యున్నతికి తనదైన శైలిలో అధ్యయన వ్వవస్థలు, ఆర్థిక ప్రగతి సాధనకు అవకాశాల కల్పన దిశగా కృషి చేసినందుకు వాంగ్ఛుక్ ఈ అవార్డుకు ఎంపికైనారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి