ప్రమాదంలో కేరళ చేపలమ్మాయి..
- September 03, 2018
కేరళ:కేరళలో చేపల్లమ్ముతూ వరద బాధితులకు తన వంతు సహాయాన్ని అందించి సోషల్ మీడియాలో పాపులర్ అయిన చేపలమ్మాయి హనన్ హమీద్ (21) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది.ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హసన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న(సోమవారం) హసన్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన స్తంభాన్ని డీకొట్టింది.. దీంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు గమనించి హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇడుక్కిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో హనన్ బీయస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. తన కాలేజీ ఫీజుల కోసం, కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఆమె కాలేజీకి వెళ్లొచ్చి.. ఖాళీగా ఉన్న సమయంలో చేపలు అమ్మేది. ఆ వచ్చిన ఆదాయంతోపాటు తనకు సహాయంగా ఇచ్చిన కొంత డబ్బును కేరళ వరద బాధితులకు ఇచ్చి మంచి మనుసును చాటుకుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి