జపాన్ ను కుదిపేసిన తుఫాన్
- September 04, 2018
జపాన్ లో భారీ తుఫాన్ సంభవించింది. గత 25ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా టైఫూన్ జెబీ అతలాకుతలం చేసింది. జెబీ దాటికి తీవ్ర నష్టం జరిగింది. ఈ తుఫాను దాటికి ఆరుగురు మృతి చందాగా, వందల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. గంటకు 210కి.మీ. వేగంతో గాలులు వీచాయి. దీంతో ఏమి జరుగుతుందో అర్థంకాలేదు. ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. రోడ్లపై వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి.
క్యూటోలో రైల్వే స్టేషన్ పైకప్పు కూడా గాలికి కొట్టుకుపోయింది. మిలియన్ కు పైగా జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేల సంఖ్యలో గ్రామాలు, పట్టణాలు చీకట్లో ఉన్నాయి. జపాన్ లో ఇళ్లు ఎక్కువ భాగం కలపతో నిర్మించుకుంటారు. దీంతో ప్రచంచగాలులకు ఆ ఇళ్లు కిలోమీటర్ల మేర కొట్టుకు పోయాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి