ఆన్లైన్ సెటైర్ శిక్షార్హమే: సౌదీ అరేబియా
- September 04, 2018
సౌదీ అరేబియా:పబ్లిక్ మోరల్స్ని, రెలిజియస్ వాల్యూస్ని అపహాస్యం చేసినా, వాటిపై విమర్శలు చేసినా నేరపూరిత చర్యగానే పరిగణించేందుకు చట్టాలున్నాయని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ఈ నేరం కింద 3 మిలియన్ రియాల్స్ జరీమానా, ఐదేళ్ళ జైలు శిక్ష తప్పవు. సోషల్ మీడియా వేదికగా ఈ తరహా పోస్టులకు సంబంధించి డజన్ల కొద్దీ సౌదీ సిటిజన్స్ కన్విక్టెడ్గా వున్నారు. 2017 సెప్టెంబర్లో అథారిటీస్, సోషల్ మీడియా యాక్టివిటీస్ విషయంలో స్పష్టతనివ్వడం జరిగింది. సైబర్ నేరాల్ని అత్యంత తీవ్రంగా పరిగణించబడ్తాయనీ, తీవ్రవాద మూకలకు మద్దతిచ్చే ఎలాంటి చర్యల్నీ సమర్థించేది లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ విషయంలో పౌరులు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి