ఒమన్లో అగ్ని ప్రమాదం: ముగ్గురు వలసదారులు క్షేమం
- September 04, 2018
మస్కట్:విలాయత్ ఆఫ్ సోహార్లోని అల్ ముల్తాకా ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగగా, ఈ ఘటనలో ముగ్గుర్ని రక్షించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ పేర్కొంది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డవారిని యూరోపియన్లుగా గుర్తించారు. వీరికి చిన్న చిన్న గాయాలు కావడంతో, అవసరమైన వైద్య సహాయం అందించారు. పొగను పీల్చడంతో వీరు స్వల్ప అస్వస్థతకు గురయినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి