హౌతీ మిస్సైల్ కూల్చివేత: 26 మందికి గాయాలు
- September 06, 2018
యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు పేల్చిన మిస్సైల్ని సౌదీ అరేబియా భద్రతాదళాలు కూల్చివేయడం జరిగింది. ఈ ఘటనలో 26 మందికి గాయాలయ్యాయి. రియాద్ లెడ్ కోలిషన్ ఫైటింగ్ ఈ ఘటనను ధృవీకరించింది. గాయపడ్డవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సదరన్ సౌదీ సిటీ నజ్రాన్ వైపు తీవ్రవాదులు ఈ మిస్సైల్ని సంధించారు. 2015 నుంచి ఇప్పటిదాకా సుమారు 185 మిస్సైల్స్ని యెమెన్ తీవ్రవాదులు సౌదీ వైపు సంధించారని సౌదీ స్టేట్ మీడియా పేర్కొంది. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు యెమెన్లో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియాపై మిస్సైల్స్ సంధిస్తూ మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి