హౌతీ మిస్సైల్ కూల్చివేత: 26 మందికి గాయాలు
- September 06, 2018
యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు పేల్చిన మిస్సైల్ని సౌదీ అరేబియా భద్రతాదళాలు కూల్చివేయడం జరిగింది. ఈ ఘటనలో 26 మందికి గాయాలయ్యాయి. రియాద్ లెడ్ కోలిషన్ ఫైటింగ్ ఈ ఘటనను ధృవీకరించింది. గాయపడ్డవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సదరన్ సౌదీ సిటీ నజ్రాన్ వైపు తీవ్రవాదులు ఈ మిస్సైల్ని సంధించారు. 2015 నుంచి ఇప్పటిదాకా సుమారు 185 మిస్సైల్స్ని యెమెన్ తీవ్రవాదులు సౌదీ వైపు సంధించారని సౌదీ స్టేట్ మీడియా పేర్కొంది. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు యెమెన్లో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియాపై మిస్సైల్స్ సంధిస్తూ మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







