'నవాబ్' ఆడియో విడుదల
- September 06, 2018
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లను తెరకెక్కించిన మణిరత్నం ..ఇటీవల కాలం లో వరుస ప్లాపులు చేసి ప్రేక్షకులను , అభిమానులను నిరాశలో పడేసాడు. అంతే కాదు మణిరత్నం సినిమాలంటే బోర్ అనే ఫీలింగ్ లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం చెక్క చివంత వానం (తెలుగులో నవాబ్ ) పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావు హైదరి, డయానా ఎరప్పా, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది.
ఈ సందర్బంగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక బుధవారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగింది. లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ .ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వం' అనే చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







