'నవాబ్' ఆడియో విడుదల
- September 06, 2018
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లను తెరకెక్కించిన మణిరత్నం ..ఇటీవల కాలం లో వరుస ప్లాపులు చేసి ప్రేక్షకులను , అభిమానులను నిరాశలో పడేసాడు. అంతే కాదు మణిరత్నం సినిమాలంటే బోర్ అనే ఫీలింగ్ లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం చెక్క చివంత వానం (తెలుగులో నవాబ్ ) పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావు హైదరి, డయానా ఎరప్పా, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది.
ఈ సందర్బంగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక బుధవారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగింది. లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ .ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వం' అనే చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి