'నవాబ్' ఆడియో విడుదల
- September 06, 2018
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లను తెరకెక్కించిన మణిరత్నం ..ఇటీవల కాలం లో వరుస ప్లాపులు చేసి ప్రేక్షకులను , అభిమానులను నిరాశలో పడేసాడు. అంతే కాదు మణిరత్నం సినిమాలంటే బోర్ అనే ఫీలింగ్ లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం చెక్క చివంత వానం (తెలుగులో నవాబ్ ) పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావు హైదరి, డయానా ఎరప్పా, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది.
ఈ సందర్బంగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక బుధవారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగింది. లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ .ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వం' అనే చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







