తెలంగాణలో ఎన్నికల విషయంలో.. ఊహాగానాలు నమ్మవద్దు:రావత్
- September 07, 2018తెలంగాణ:రద్దయిన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి సారించింది సీఈసీ. తెలంగాణలో ఎన్నికల విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, రాజ్యాంగపరంగా ముందుకెళతామనీ ప్రధాన కమిషనర్ రావత్ అన్నారు. ఎలాంటి ఊహాగానాలు నమ్మవద్దని సూచించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు ఎన్నికల నిర్వహణపై సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.ఈ భేటీకి తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ హాజరవుతారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశాలపై చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్