తెలంగాణలో ఎన్నికల విషయంలో.. ఊహాగానాలు నమ్మవద్దు:రావత్
- September 07, 2018
తెలంగాణ:రద్దయిన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి సారించింది సీఈసీ. తెలంగాణలో ఎన్నికల విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, రాజ్యాంగపరంగా ముందుకెళతామనీ ప్రధాన కమిషనర్ రావత్ అన్నారు. ఎలాంటి ఊహాగానాలు నమ్మవద్దని సూచించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు ఎన్నికల నిర్వహణపై సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.ఈ భేటీకి తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ హాజరవుతారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశాలపై చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!