ఆ పార్టీకి కూడా ఆహ్వానం పంపాం:టీపీసీసీ చీఫ్
- September 07, 2018
టీడీపీతో తాము పొత్తులకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య కాదని ఆయన గుర్తు చేశారు. ఇది కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని ఉత్తమ్ అన్నారు.. అందుకే అన్ని పార్టీలు మద్దతుగా రావాలని కోరారు. ఇందులో భాగంగా టీడీపీకి కూడా ఆహ్వానం పంపామన్నారు ఉత్తమ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!