చిన్నారులకు ఫుడ్ పాయిజన్: వెండర్ సస్పెన్షన్
- September 07, 2018
యూఏఈలోని రెండు స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ గటనకు సంబంధించి వెండర్ని సస్పెండ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలో 30 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అల్ అయిన్లోని స్కూల్స్లో ఈ ఘటన జరిగింది. వెండర్ని సస్పెండ్ చేసి విచారణ వేగవంతం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైనవారికి అవసరమైన వైద్య చికిత్సను అందించడం జరిగింది. అబుదాబీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్తో కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి నాణ్యత గల వైద్యం అందించే చర్యలు తీసుకుంటోందని మినిస్ట్రీ ప్రకటించింది. అబుదాబీ ఫుడ్ కంట్రోల్ అథారిటీతోపాటుగా మినిస్ట్రీ ఓ ఎమర్జన్సీ కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ పూర్తి చేయనుంది.
తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







