చిన్నారులకు ఫుడ్‌ పాయిజన్‌: వెండర్‌ సస్పెన్షన్‌

- September 07, 2018 , by Maagulf
చిన్నారులకు ఫుడ్‌ పాయిజన్‌: వెండర్‌ సస్పెన్షన్‌

యూఏఈలోని రెండు స్కూళ్ళలో ఫుడ్‌ పాయిజన్‌ గటనకు సంబంధించి వెండర్‌ని సస్పెండ్‌ చేసింది మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌. ఈ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలో 30 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అల్‌ అయిన్‌లోని స్కూల్స్‌లో ఈ ఘటన జరిగింది. వెండర్‌ని సస్పెండ్‌ చేసి విచారణ వేగవంతం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురైనవారికి అవసరమైన వైద్య చికిత్సను అందించడం జరిగింది. అబుదాబీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌తో కలిసి మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ స్టూడెంట్స్‌కి నాణ్యత గల వైద్యం అందించే చర్యలు తీసుకుంటోందని మినిస్ట్రీ ప్రకటించింది. అబుదాబీ ఫుడ్‌ కంట్రోల్‌ అథారిటీతోపాటుగా మినిస్ట్రీ ఓ ఎమర్జన్సీ కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ పూర్తి చేయనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com