2019 లో వస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్
- September 09, 2018_1536485814.jpg)
స్మార్ట్ ఫోన్ యూజర్స్ లో ఆసక్తి రేపుతున్న పోల్డబుల్ ఫోన్.. ఇక వచ్చే సంవత్సరమే పలకరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని శ్యాంసంగ్ మొబైల్ ప్రెసిడెంట్ డీజే కో స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి 2018లోనే పోల్డబుల్ ఫోన్ తీసుకురావాలనుకున్నామని, అయితే మరిన్ని టెస్ట్ లు జరపాల్సి ఉన్నందున 2019కి పోస్ట్ పోన్ చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ వెరైటీలో ఫోన్ ని పూర్తిగా తెరవకుండానే ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అయితే బ్రౌజింగ్ చేయాలన్నా, ఏదైనా చూడాలన్నా పూర్తిగా తెరవాల్సి వచ్చినప్పుడు ఫోల్డబుల్ వెరైటీతో ఉపయోగం ఏముంటుందని కస్టమర్ ఆలోచిస్తాడని, అందువల్ల దాని యూసేజ్ ని మరింత ఉపయోగకరంగా ఉండేలా చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. మొత్తానికి త్వరలోనే శ్యాంసంగ్ నుంచి ఫోల్డబుల్ వెర్షన్ మొబైల్ వస్తోందన్నమాట.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి