2019 లో వస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్
- September 09, 2018
స్మార్ట్ ఫోన్ యూజర్స్ లో ఆసక్తి రేపుతున్న పోల్డబుల్ ఫోన్.. ఇక వచ్చే సంవత్సరమే పలకరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని శ్యాంసంగ్ మొబైల్ ప్రెసిడెంట్ డీజే కో స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి 2018లోనే పోల్డబుల్ ఫోన్ తీసుకురావాలనుకున్నామని, అయితే మరిన్ని టెస్ట్ లు జరపాల్సి ఉన్నందున 2019కి పోస్ట్ పోన్ చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ వెరైటీలో ఫోన్ ని పూర్తిగా తెరవకుండానే ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అయితే బ్రౌజింగ్ చేయాలన్నా, ఏదైనా చూడాలన్నా పూర్తిగా తెరవాల్సి వచ్చినప్పుడు ఫోల్డబుల్ వెరైటీతో ఉపయోగం ఏముంటుందని కస్టమర్ ఆలోచిస్తాడని, అందువల్ల దాని యూసేజ్ ని మరింత ఉపయోగకరంగా ఉండేలా చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. మొత్తానికి త్వరలోనే శ్యాంసంగ్ నుంచి ఫోల్డబుల్ వెర్షన్ మొబైల్ వస్తోందన్నమాట.
తాజా వార్తలు
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







