క్రేన్లో ఇరుక్కున్న వలస కార్మికుడు
- September 13, 2018మస్కట్: వలస కార్మొకుడొకరు కన్స్ట్రక్షన్ క్రేన్లో ఇరుక్కుపోయిన ఘటన ఘాలా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. పిఎసిడిఎ బాధిత వ్యక్తిని కాపాడటం జరిగింది. ఈ ఘటనలో బాధిత వ్యక్తికి గాయాలయ్యాయి. హైడ్రో ఎలక్ట్రిక్ స్టెయిర్కేస్ ద్వారా కార్మికుడ్ని రక్షించారు. ఎమర్జన్సీ మెడికల్ కేర్ని బాధితుడికి అందించిన తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు