ఒమన్లో పలు ప్రాంతాలకు వాటర్ సప్లయ్ కట్
- September 15, 2018
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (డియామ్), నార్తరన్ షర్కియాలోని విలాయత్ అల్ కాబిల్ పంపింగ్ స్టేషన్లో మెయిన్టెనెన్స్ వర్క్ ప్రారంభించింది. ఈ కారణంగా, అల్ కాబిల్, ఇబ్రా మరియు అల్ ముదైబిలో వాటర్ సప్లయ్కి అంతరాయం కలిగింది. నార్త్ షర్కియా ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇంజనీర్ ఇబ్రహీమ్ అల్ నోజ్వాని మాట్లాడుతూ, వాటర్ ఫ్లో ఆపరేషన్స్ కోసం భారీ పంప్స్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పనుల కారణంగా వాటర్ సప్లయ్ని నిలిపివేసినట్లు తెలిపారాయన. వాటర్ పిల్లింగ్ స్టేషన్స్ నెట్వర్క్కి కూడా అంతరాయం ఏర్పడింది. 48 గంటల పాటు.. అంటే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఇబ్బందులు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







