ఒమన్లో పలు ప్రాంతాలకు వాటర్ సప్లయ్ కట్
- September 15, 2018
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (డియామ్), నార్తరన్ షర్కియాలోని విలాయత్ అల్ కాబిల్ పంపింగ్ స్టేషన్లో మెయిన్టెనెన్స్ వర్క్ ప్రారంభించింది. ఈ కారణంగా, అల్ కాబిల్, ఇబ్రా మరియు అల్ ముదైబిలో వాటర్ సప్లయ్కి అంతరాయం కలిగింది. నార్త్ షర్కియా ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇంజనీర్ ఇబ్రహీమ్ అల్ నోజ్వాని మాట్లాడుతూ, వాటర్ ఫ్లో ఆపరేషన్స్ కోసం భారీ పంప్స్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పనుల కారణంగా వాటర్ సప్లయ్ని నిలిపివేసినట్లు తెలిపారాయన. వాటర్ పిల్లింగ్ స్టేషన్స్ నెట్వర్క్కి కూడా అంతరాయం ఏర్పడింది. 48 గంటల పాటు.. అంటే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఇబ్బందులు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి