ఒమన్లో పలు ప్రాంతాలకు వాటర్ సప్లయ్ కట్
- September 15, 2018
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (డియామ్), నార్తరన్ షర్కియాలోని విలాయత్ అల్ కాబిల్ పంపింగ్ స్టేషన్లో మెయిన్టెనెన్స్ వర్క్ ప్రారంభించింది. ఈ కారణంగా, అల్ కాబిల్, ఇబ్రా మరియు అల్ ముదైబిలో వాటర్ సప్లయ్కి అంతరాయం కలిగింది. నార్త్ షర్కియా ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇంజనీర్ ఇబ్రహీమ్ అల్ నోజ్వాని మాట్లాడుతూ, వాటర్ ఫ్లో ఆపరేషన్స్ కోసం భారీ పంప్స్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పనుల కారణంగా వాటర్ సప్లయ్ని నిలిపివేసినట్లు తెలిపారాయన. వాటర్ పిల్లింగ్ స్టేషన్స్ నెట్వర్క్కి కూడా అంతరాయం ఏర్పడింది. 48 గంటల పాటు.. అంటే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఇబ్బందులు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







