తీవ్రమైన ఈదురుగాలులు.. 64 మంది మృతి
- September 16, 2018ఫిలిప్పీన్స్, హాంకాంగ్ ప్రాంతాలను తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సూపర్ టైఫూన్ మాంగ్ఖుట్ ధాటికి ఫిలిప్పీన్స్లో 64 మంది మృతి చెందారు. చైనాలోని హాంకాంగ్లో ఇద్దరు మృతి చెందగా వందలాది మంది ప్రజలు గాయాలకు గురయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు 25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురుగాలులు, వర్షాల ధాటికి 400 విమానాల రాకపోకలను రద్దు చేశారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్