ఫ్యాన్స్ని నిరాశపరిచిన 'అరవింద'
- September 16, 2018తారక్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఈ హీరో నటిస్తున్న 'అరవింద సమేత వీర రాఘవ' ఆడియో ఫంక్షన్ గ్రాండ్గా జరుగుతుందని భావించారు. అనివార్య కారణాల వల్ల ఫంక్షన్ లేకుండా నేరుగా మార్కెట్లోకి ఆల్బమ్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈనెల 20న సాంగ్స్ మార్కెట్లోకి రానున్నాయి. తారక్ అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు.
ఫంక్షన్ ద్వారా బాబాయ్ బాలకృష్ణ- అబ్బాయి తారక్ని ఒకే వేదికపై చూడొచ్చన్న అభిమానుల ఆశలు ఆదిలోనే ఆవిరైపోయాయి. రీసెంట్గా నందమూరి హరికృష్ణ అకస్మాత్తుగా చనిపోయారు. ఫ్యామిలీ సభ్యులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియో ఫంక్షన్ చేస్తే, బాగుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..