ఫ్యాన్స్ని నిరాశపరిచిన 'అరవింద'
- September 16, 2018
తారక్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఈ హీరో నటిస్తున్న 'అరవింద సమేత వీర రాఘవ' ఆడియో ఫంక్షన్ గ్రాండ్గా జరుగుతుందని భావించారు. అనివార్య కారణాల వల్ల ఫంక్షన్ లేకుండా నేరుగా మార్కెట్లోకి ఆల్బమ్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈనెల 20న సాంగ్స్ మార్కెట్లోకి రానున్నాయి. తారక్ అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు.
ఫంక్షన్ ద్వారా బాబాయ్ బాలకృష్ణ- అబ్బాయి తారక్ని ఒకే వేదికపై చూడొచ్చన్న అభిమానుల ఆశలు ఆదిలోనే ఆవిరైపోయాయి. రీసెంట్గా నందమూరి హరికృష్ణ అకస్మాత్తుగా చనిపోయారు. ఫ్యామిలీ సభ్యులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియో ఫంక్షన్ చేస్తే, బాగుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







