టీమిండియా వన్డే టీమ్లోకి కీలకమైన ఆటగాళ్లు
- September 17, 2018దుబాయ్: టీమిండియా వన్డే టీమ్లోకి అంబటి రాయుడు, కేదార్ జాదవ్లు వచ్చేశారు. ఆ ఇద్దరూ కీలక ప్లేయర్లు అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో రేపు భారత్ తన తొలి మ్యాచ్లో హాంగ్కాంగ్తో తలపడనున్నది. రాయుడు, జాదవ్లు టీమ్లోకి రావడం సంతోషకరమని రోహిత్ అన్నారు. ఆ ఇద్దరూ మేటి ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. బుధవారం పాక్తో భారత్ మ్యాచ్ ఆడనున్నది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర