ఖరీఫ్ సీజన్లో 25 వేల మంది ప్రయాణీకులు
- September 17, 2018మస్కట్: ఖరీఫ్ సీజన్లో మొత్తం 25,000 మంది ప్రయాణీకులు మవసలాత్ ద్వారా ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 22 నుంచి ఆగస్ట్ 31 మధ్యలో సలాలా ఖరీఫ్ సీజన్ సందర్భంగా ప్రతిరోజూ సుమారు 400 మంది ప్రయాణీకుల చొప్పున 25 వేల మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. సలాలాకి ప్రతిరోజూ 12 రోజువారీ ట్రిప్పుల్ని నడుపుతోంది. మవసలాత్ బస్సుల పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం