హై ఎలక్షన్ కమిటీ ఏర్పాటు
- September 18, 2018మనామా: జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా, మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్కి సంబంధించిన ఎన్నికల విషయమై హై కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ మినిస్టర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ కమిటీలో జడ్జీలు అబ్దుల్ రహ్మాన్ అల్ జాయెద్ అహ్మద్, మసూమా అబ్దుల్రసూల్ ఇసా, ఖాలిద్ హస్సన్ అజాజి, జడ్జి మొహమ్మద్ హసన్ అల్ బుసైనాన్, ఛాన్సెలర్ వీల్ అల్ బ్యులాలి, ఛాన్సెలర్ ఒసామా అలి అల్ అవుఫి మరియు జడ్జి మొహమ్మద్ సైద్ అల్ అరాది ఉంటారు. మరో ఎడిక్ట్ జారీ చేసిన మినిస్టర్, లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ (ఎల్ఎల్ఓసి) ప్రెసిడెంట్ని కూడా నియమించారు. ఛాన్సెలర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జాని హై ఎలక్షన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్గా నియమించడం జరిగింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!