దుబాయ్లో మ్యాచ్..సానియా మీర్జా టెన్షన్
- September 19, 2018
దుబాయ్లో భారత-పాకిస్తాన్ మధ్య ఆసియా కప్-2018 మ్యాచ్ జరగడానికి ముందు బ్యాడ్మింటన్ స్టార్ సానియా మీర్జా తెగ టెన్షన్ పడుతోంది. తన ట్విటర్లో.. ' మ్యాచ్ జరగడానికి ఇక 24 గంటలు మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ గురించి నానా చెత్తా వినేకన్నా కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండదల్చుకున్నా.
ఆ చెత్త వింటే ఆరోగ్యవంతుడు కూడా జబ్బు పడాల్సిందే. మరి-ప్రెగ్నెంట్ అయిన నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.. అందుకే ఈ సామాజిక మాధ్యమాలకు కొంతకాలం బై చెబుతున్నా..కానీ మీరంతా ఒకటే గుర్తుంచుకొండి..ఇది కేవలం మ్యాచ్
మాత్రమే' అని పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







