దుబాయ్లో మ్యాచ్..సానియా మీర్జా టెన్షన్
- September 19, 2018
దుబాయ్లో భారత-పాకిస్తాన్ మధ్య ఆసియా కప్-2018 మ్యాచ్ జరగడానికి ముందు బ్యాడ్మింటన్ స్టార్ సానియా మీర్జా తెగ టెన్షన్ పడుతోంది. తన ట్విటర్లో.. ' మ్యాచ్ జరగడానికి ఇక 24 గంటలు మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ గురించి నానా చెత్తా వినేకన్నా కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండదల్చుకున్నా.
ఆ చెత్త వింటే ఆరోగ్యవంతుడు కూడా జబ్బు పడాల్సిందే. మరి-ప్రెగ్నెంట్ అయిన నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.. అందుకే ఈ సామాజిక మాధ్యమాలకు కొంతకాలం బై చెబుతున్నా..కానీ మీరంతా ఒకటే గుర్తుంచుకొండి..ఇది కేవలం మ్యాచ్
మాత్రమే' అని పేర్కొంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి