దుబాయ్లో మ్యాచ్..సానియా మీర్జా టెన్షన్
- September 19, 2018
దుబాయ్లో భారత-పాకిస్తాన్ మధ్య ఆసియా కప్-2018 మ్యాచ్ జరగడానికి ముందు బ్యాడ్మింటన్ స్టార్ సానియా మీర్జా తెగ టెన్షన్ పడుతోంది. తన ట్విటర్లో.. ' మ్యాచ్ జరగడానికి ఇక 24 గంటలు మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ గురించి నానా చెత్తా వినేకన్నా కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండదల్చుకున్నా.
ఆ చెత్త వింటే ఆరోగ్యవంతుడు కూడా జబ్బు పడాల్సిందే. మరి-ప్రెగ్నెంట్ అయిన నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.. అందుకే ఈ సామాజిక మాధ్యమాలకు కొంతకాలం బై చెబుతున్నా..కానీ మీరంతా ఒకటే గుర్తుంచుకొండి..ఇది కేవలం మ్యాచ్
మాత్రమే' అని పేర్కొంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







