బహ్రెయిన్ అమర వీరులకు నివాళీ అర్పించిన సమాచార , పార్లమెంటరీ శాఖ మంత్రి
- December 18, 2015
బహ్రెయిన్చార్త్రాత్మక గుర్తింపును , జాతీయ ఇక్యతను కాపాడటంలో టం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల త్యాగం ఎన్నడు మరువలేనిదని బహేరిన్ సమాచార, పార్లమెంటరీ శాఖ మంత్రి ఇసా బిన్ అబ్దుల్ రెహమాన్ కృతజ్ఞత ప్రకటించారు. గురువారం ఆయన విధి నిర్వహణలో అమరులైన భద్రతా ,సైనిక సిబ్బందికి వందనం చేసి ఘన నివాళీ అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,గౌరవనీయ బహేరిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా డిసెంబర్ 17 వ తేదిను అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసం అంకితమిస్తున్నట్లు ఆదెశించెరని అన్నారు. భద్రతా, సైనిక సిబ్బంది తమ అంకిత భావంతో బహేరిన్ పౌరుల ధన ప్రాణాలను కాపాడటంలో చేస్తున్న కృషి ఎంతో, అభినందనీయమని చెబ్తూ , అందుకు ప్రత్యక ధన్యవాదాలు తెలిపారు. బహేరిన్ సైనికుల త్యాగాలు దేశం ఎన్నడూ మరవదని పేర్కొంటూ , రాబోయే తరాలకు ఈ సాంప్రదాయం అనుసరణీయం, గర్వకారణం
కాగలదని అన్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







