ట్రాఫిక్ జరిమానా 50 శాతం తగ్గినట్లు పుకార్లు
- December 18, 2015
ట్రాఫిక్ జరిమానా 50 శాతం తగ్గినట్లు పుకార్లు జోరందుకోవడంతో అబుదాబీ పోలీసులు
హడలిపోతున్నారు. ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ ఖండిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఈ అవాస్తవ సమాచారాన్ని కొందరు పోకేరీలు అటువంటి నివేదికలను పోస్ట్ చేస్తున్నారని ఇవి నమ్మరాదని ప్రజలకు తెలియచేస్తున్నారు. సరైన సమాచారం కోసం తమను నేరుగా సంప్రదించాలని తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- భారతదేశంలో వేలాది వాట్సాప్ ఖాతాలపై 24 గంటల నిషేధం
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!







