'నాణ్యత ' అవార్డును పొందిన న్యూఢిల్లీ విమానాశ్రయం
- September 19, 2018
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయ సేవల నాణ్యత( ఎఎస్క్యూ) అవార్డు 2017ను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజిఐఎ) పొందినట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ కన్సార్టియం ప్రకటించింది. ఈ విమానాశ్రయం నుండి ఏడాదికి నాలుగు కోట్ల మందికి పైగా ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ అవార్డుకు ఎంపికైంది. ఐజిఐఎ తరుపున జిఎంఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐ ప్రభాకరరావు, సిఇఒ వైద్ జైపురియా తో కూడిన బృందం ఈ అవార్డును కెనడాలో అందుకొని మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని డయల్ సిఇఒ వైద్ జైపురియా పేర్కొన్నారు..
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి