'నాణ్యత ' అవార్డును పొందిన న్యూఢిల్లీ విమానాశ్రయం
- September 19, 2018
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయ సేవల నాణ్యత( ఎఎస్క్యూ) అవార్డు 2017ను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజిఐఎ) పొందినట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ కన్సార్టియం ప్రకటించింది. ఈ విమానాశ్రయం నుండి ఏడాదికి నాలుగు కోట్ల మందికి పైగా ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ అవార్డుకు ఎంపికైంది. ఐజిఐఎ తరుపున జిఎంఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐ ప్రభాకరరావు, సిఇఒ వైద్ జైపురియా తో కూడిన బృందం ఈ అవార్డును కెనడాలో అందుకొని మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని డయల్ సిఇఒ వైద్ జైపురియా పేర్కొన్నారు..
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







