'నాణ్యత ' అవార్డును పొందిన న్యూఢిల్లీ విమానాశ్రయం
- September 19, 2018
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయ సేవల నాణ్యత( ఎఎస్క్యూ) అవార్డు 2017ను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజిఐఎ) పొందినట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ కన్సార్టియం ప్రకటించింది. ఈ విమానాశ్రయం నుండి ఏడాదికి నాలుగు కోట్ల మందికి పైగా ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ అవార్డుకు ఎంపికైంది. ఐజిఐఎ తరుపున జిఎంఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐ ప్రభాకరరావు, సిఇఒ వైద్ జైపురియా తో కూడిన బృందం ఈ అవార్డును కెనడాలో అందుకొని మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని డయల్ సిఇఒ వైద్ జైపురియా పేర్కొన్నారు..
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







