13 గ్రోసరీ షాప్స్, 46 వాహనాలు సీజ్
- December 18, 2015
భద్రతా ప్రమాణాలకు సంబంధించి నిర్వహించిన తనిఖీల్లో భాగంగా బాషెర్ ఇన్స్పెక్షన్ టీమ్ 1,164 తనికీలు నిర్వహించింది.కంపెనీలు,మరియు వర్క్షాప్లు, లోకల్ స్టోర్స్లోఈ తనిఖీలు గత మూడు నెలల్లో జరిగాయి.వీటిల్లో 258 ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను 6,000 ఒమన్ రియాల్స్కిపైగా ఫైన్ విధించడంజరిగింది.రోడ్ షోల్డర్స్ మరియు ఘలాలోని పబ్లిక్ ఏరియాస్లో 46 వాహనాల్ని కూడా సీజ్ చేశారు. కాఫీ షాప్లు, రెస్టారెంట్స్,గ్రోసరీ షాప్స్ సహా 13 షాప్స్ని తనిఖీ చేసి, వాటిల్లో కొన్నింటిని సీజ్ చేయడంతోపాటు, కొన్నింటికి వార్నింగ్ లెటర్స్ కూడాఇచ్చారు. ఎక్స్పైరీ డేట్ పూర్తయిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తుండడం, సరైన పద్ధతుల్లో నిల్వ చేయకపోవడం, పరిశుభ్రతపాటించకపోవడం వంటి ఉల్లంఘనల్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- భారతదేశంలో వేలాది వాట్సాప్ ఖాతాలపై 24 గంటల నిషేధం
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!







