అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. నలుగురి మృతి
- September 20, 2018
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మేరీల్యాండ్లోని బాల్టీమోర్ ప్రాంతంలో ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను పట్టుకునేందుకు యత్నించారు. కాగా పారిపోయే క్రమంలో ఆ మహిళ తనను కాల్చుకుని మృతి చెందింది. కాల్పుల్లో గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా మహిళ కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి