అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. నలుగురి మృతి
- September 20, 2018
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మేరీల్యాండ్లోని బాల్టీమోర్ ప్రాంతంలో ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను పట్టుకునేందుకు యత్నించారు. కాగా పారిపోయే క్రమంలో ఆ మహిళ తనను కాల్చుకుని మృతి చెందింది. కాల్పుల్లో గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా మహిళ కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









