దోమల మందు తాగిన తమిళ బుల్లితెర నటి..
- September 21, 2018
తమిళ బుల్లితెర నటి నీలాణి సూస్తెడ్కు యత్నించింది. చెన్నైలో ఆలపాక్కంలోని తన ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే తన ప్రియుడు గాంధీలలిత్కుమార్ సూసైడ్ చేసుకోవడం వివాదంగా మారింది.
సహాయదర్శకుడు లలిత్కుమార్ని ప్రేమించి, సహజీవనం చేసిన నీలాణి అతనితో గొడవ పడి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. లలిత్కుమార్ వేధింపులకు గురిచేస్తున్నాడని మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది నీలాణి. దీంతో మనస్తాపానికి గురైన లలిత్కుమార్ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తమ్ముడి చావుకు నీలాణినే కారణం అని లలిత్కుమార్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా నీలాణిని పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో నీలాణి తన ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించటం సంచలనంగా మారింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







