వియత్నాం ప్రెసిడెంట్ కన్నుమూత
- September 21, 2018
వియత్నాం ప్రెసిడెంట్ ట్రాన్ డాయ్ క్వాంగ్(61) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన శుక్రవారం కన్నుమూశారు. పది రోజులుగా తీవ్ర అనారోగ్యం కారణంగా హనోయ్ మిలిటరీ ఆసుపత్రిలో చేరారు ట్రాన్ డాయ్ క్వాంగ్.. ఆరోగ్యం విషమించడంతొ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో కన్నుమూశారు. అయన మృతిచెందినట్టు వియత్నాం హనోయ్ మిలిటరీ హాస్పిటల్ ధృవీకరించింది. ఏప్రిల్ 2, 2016 క్వాంగ్ జాతీయ అసెంబ్లీ ఎన్నికై అధ్యక్ష పదవిని చేపట్టారు. అంతకంటే ముందు ఆయన వియత్నాం పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిగా, HIV / AIDS నివారణ కమిటీ వైస్ హెడ్ గా పనిచేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









