ఇరాన్ మిలిటరీ పరేడ్పై ఉగ్ర దాడి
- September 22, 2018
ఇరాన్లో మిలిటరీ పరేడ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. అవాజ్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో 8 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 20 మంది గాయపడ్డారు. కవాతు జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు పాల్పడినవారిలో ఇద్దరిని భద్రతా దళాలు హతమార్చినట్లు తెలుస్తోంది. సున్ని గ్రూపుకు చెందిన తఫ్కిరి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పరేడ్ను వీక్షిస్తున్న ప్రజలు తాము విన్న కాల్పుల మోత ఉగ్రదాడి అని తెలియడంతో షాకయ్యారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







