ఇరాన్ మిలిటరీ పరేడ్పై ఉగ్ర దాడి
- September 22, 2018
ఇరాన్లో మిలిటరీ పరేడ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. అవాజ్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో 8 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 20 మంది గాయపడ్డారు. కవాతు జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు పాల్పడినవారిలో ఇద్దరిని భద్రతా దళాలు హతమార్చినట్లు తెలుస్తోంది. సున్ని గ్రూపుకు చెందిన తఫ్కిరి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పరేడ్ను వీక్షిస్తున్న ప్రజలు తాము విన్న కాల్పుల మోత ఉగ్రదాడి అని తెలియడంతో షాకయ్యారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







