ఇరాన్ మిలిటరీ పరేడ్పై ఉగ్ర దాడి
- September 22, 2018
ఇరాన్లో మిలిటరీ పరేడ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. అవాజ్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో 8 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 20 మంది గాయపడ్డారు. కవాతు జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు పాల్పడినవారిలో ఇద్దరిని భద్రతా దళాలు హతమార్చినట్లు తెలుస్తోంది. సున్ని గ్రూపుకు చెందిన తఫ్కిరి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పరేడ్ను వీక్షిస్తున్న ప్రజలు తాము విన్న కాల్పుల మోత ఉగ్రదాడి అని తెలియడంతో షాకయ్యారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







