ఇరాన్ మిలిటరీ పరేడ్పై ఉగ్ర దాడి
- September 22, 2018
ఇరాన్లో మిలిటరీ పరేడ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. అవాజ్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో 8 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 20 మంది గాయపడ్డారు. కవాతు జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు పాల్పడినవారిలో ఇద్దరిని భద్రతా దళాలు హతమార్చినట్లు తెలుస్తోంది. సున్ని గ్రూపుకు చెందిన తఫ్కిరి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పరేడ్ను వీక్షిస్తున్న ప్రజలు తాము విన్న కాల్పుల మోత ఉగ్రదాడి అని తెలియడంతో షాకయ్యారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి