కాన్సులేట్ వద్ద యోగా, మెడిటేషన్ సెషన్స్
- September 23, 2018దుబాయ్:దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రతి శనివారం యోగా, మెడిటేషన్ సెషన్స్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 22 సెప్టెంబర్ నుంచి ఈ సెషన్స్ ప్రారంభమవుతున్నాయి. కాన్సులేట్ వద్ద ముందస్తు రిజిస్ట్రేషన్ ద్వారా ఈ సెషన్స్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు, యోగా మ్యాట్స్ని తమతోనే తెచ్చుకోవాల్సి వుంటుంది. యోగా మరియు మెడిటేషన్ సెషన్స్ ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకు జరుగుతుంది. ఐడీ ప్రూఫ్ (ఎమిరేట్స్ ఐడీ లేదా పాస్పోర్ట్) వుంటేనే, కాన్సులేట్లోకి ప్రవేశం లభిస్తుంది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు