ప్రముఖ వ్యాపారవేత్త ఇక లేరు
- September 23, 2018
బహ్రెయిన్:కావలాని అండ్ సన్స్ ఛైర్మన్ తోలారామ్ నర్సింగ్దాస్ కావాలాని తుదిశ్వాస విడిచారు. 91 ఏళ్ళ తోలారామ్, వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు.తొట్టయ్ హిందు కమ్యూనిటీకి మూల పురుషుడిగా తోలారామ్ని అభివర్ణిస్తారు. బహ్రెయిన్లో మొట్టమొదటి వలసదారుల కమ్యూనిటీగా తొట్టయ్ హిందు కమ్యూనిటీని చెప్పుకోవచ్చు. 1928లో తోలారామ్, బహ్రెయిన్కి వచ్చారు. తండ్రితోపాటు రెండేళ్ళ వయసులోనే తోలారామ్ బహ్రెయిన్కి రావడం జరిగింది. తోలారామ్ నర్సింగ్దాస్ గ్రాండ్ ఫాదర్ కావల్మాల్ కావలాని, అల్ ఖలీఫా కుటుంబంతో 1850 నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. తోలారామ్ నర్సింగ్దాస్ మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాడ సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









