ప్రముఖ వ్యాపారవేత్త ఇక లేరు
- September 23, 2018
బహ్రెయిన్:కావలాని అండ్ సన్స్ ఛైర్మన్ తోలారామ్ నర్సింగ్దాస్ కావాలాని తుదిశ్వాస విడిచారు. 91 ఏళ్ళ తోలారామ్, వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు.తొట్టయ్ హిందు కమ్యూనిటీకి మూల పురుషుడిగా తోలారామ్ని అభివర్ణిస్తారు. బహ్రెయిన్లో మొట్టమొదటి వలసదారుల కమ్యూనిటీగా తొట్టయ్ హిందు కమ్యూనిటీని చెప్పుకోవచ్చు. 1928లో తోలారామ్, బహ్రెయిన్కి వచ్చారు. తండ్రితోపాటు రెండేళ్ళ వయసులోనే తోలారామ్ బహ్రెయిన్కి రావడం జరిగింది. తోలారామ్ నర్సింగ్దాస్ గ్రాండ్ ఫాదర్ కావల్మాల్ కావలాని, అల్ ఖలీఫా కుటుంబంతో 1850 నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. తోలారామ్ నర్సింగ్దాస్ మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాడ సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి