షార్జాలో 20 మంది విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌

- December 18, 2015 , by Maagulf
షార్జాలో 20 మంది విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌

షార్జాలోని ఎమిరేట్స్‌ నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌కి గురయ్యారు. స్కూల్‌ నిర్వహించిన ఫుడ్‌ ఛారిటీ బజార్‌లో ఆహారం తీసుకున్న వెంటనే 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జులేకా హాస్పిటల్‌కి తరలించారు. ఆసుపత్రిలో చేరినవారిలో 12 మంది వెంటనే డిశ్చార్జ్‌ కాగా, ఆరుగుర్ని ఒక రోజు పూర్తిగా ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. మరుసటి రోజు వారిని ఇంటికి పంపించారు. మరో ఏడుగుర్ని ఇంకా ఆసుపత్రలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com