షార్జాలో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
- December 18, 2015
షార్జాలోని ఎమిరేట్స్ నేషనల్ స్కూల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురయ్యారు. స్కూల్ నిర్వహించిన ఫుడ్ ఛారిటీ బజార్లో ఆహారం తీసుకున్న వెంటనే 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జులేకా హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రిలో చేరినవారిలో 12 మంది వెంటనే డిశ్చార్జ్ కాగా, ఆరుగుర్ని ఒక రోజు పూర్తిగా ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు. మరుసటి రోజు వారిని ఇంటికి పంపించారు. మరో ఏడుగుర్ని ఇంకా ఆసుపత్రలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









