షార్జాలో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
- December 18, 2015
షార్జాలోని ఎమిరేట్స్ నేషనల్ స్కూల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురయ్యారు. స్కూల్ నిర్వహించిన ఫుడ్ ఛారిటీ బజార్లో ఆహారం తీసుకున్న వెంటనే 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జులేకా హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రిలో చేరినవారిలో 12 మంది వెంటనే డిశ్చార్జ్ కాగా, ఆరుగుర్ని ఒక రోజు పూర్తిగా ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు. మరుసటి రోజు వారిని ఇంటికి పంపించారు. మరో ఏడుగుర్ని ఇంకా ఆసుపత్రలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







