ప్రపంచంలోనే ఖరీదైన పాదరక్షలు ..ధర రూ.123 కోట్లు
- September 26, 2018
దుబాయ్:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాదరక్షలను ఆవిష్కరించనున్నారు. మేలిమిబంగారం, వజ్రాలు పొదిగి చేసిన ఈ పాదరక్షల జత ధర రూ.123 కోట్ల. 'బుర్జ్దుబాయ్'లో వీటిని ఆవిష్కరించనున్నారు. వీటి తయారీకి ఏకంగా తొమ్మిదినెలలు పట్టింది. యుఏఈ బ్రాండ్ 'జాదా దుబాయ్' ఆభరణాల సంస్థ 'ప్యాషన్ జువెలర్స్'తో కలిసి ఈ పాదరక్షలను తీర్చిదిద్దారు. ఈ పాదరక్షలను బుధవారం లాంఛనంగా ఆవిష్కరించిన తర్వాత ఆసక్తి ఉన్న వారికి ఆర్డరుపై తయారు చేసి అందచేస్తారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







