ప్రపంచంలోనే ఖరీదైన పాదరక్షలు ..ధర రూ.123 కోట్లు
- September 26, 2018దుబాయ్:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాదరక్షలను ఆవిష్కరించనున్నారు. మేలిమిబంగారం, వజ్రాలు పొదిగి చేసిన ఈ పాదరక్షల జత ధర రూ.123 కోట్ల. 'బుర్జ్దుబాయ్'లో వీటిని ఆవిష్కరించనున్నారు. వీటి తయారీకి ఏకంగా తొమ్మిదినెలలు పట్టింది. యుఏఈ బ్రాండ్ 'జాదా దుబాయ్' ఆభరణాల సంస్థ 'ప్యాషన్ జువెలర్స్'తో కలిసి ఈ పాదరక్షలను తీర్చిదిద్దారు. ఈ పాదరక్షలను బుధవారం లాంఛనంగా ఆవిష్కరించిన తర్వాత ఆసక్తి ఉన్న వారికి ఆర్డరుపై తయారు చేసి అందచేస్తారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!