ప్రపంచంలోనే ఖరీదైన పాదరక్షలు ..ధర రూ.123 కోట్లు

- September 26, 2018 , by Maagulf
ప్రపంచంలోనే ఖరీదైన పాదరక్షలు ..ధర రూ.123 కోట్లు

దుబాయ్:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాదరక్షలను ఆవిష్కరించనున్నారు. మేలిమిబంగారం, వజ్రాలు పొదిగి చేసిన ఈ పాదరక్షల జత ధర రూ.123 కోట్ల. 'బుర్జ్‌దుబాయ్‌'లో వీటిని ఆవిష్కరించనున్నారు. వీటి తయారీకి ఏకంగా తొమ్మిదినెలలు పట్టింది. యుఏఈ బ్రాండ్‌ 'జాదా దుబాయ్‌' ఆభరణాల సంస్థ 'ప్యాషన్‌ జువెలర్స్‌'తో కలిసి ఈ పాదరక్షలను తీర్చిదిద్దారు. ఈ పాదరక్షలను బుధవారం లాంఛనంగా ఆవిష్కరించిన తర్వాత ఆసక్తి ఉన్న వారికి ఆర్డరుపై తయారు చేసి అందచేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com