అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్న భారతీయులు
- September 28, 2018
అమెరికా: అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్న కారణంగా అరెస్టైన భారతీయుల సంఖ్య ఈ ఏడాది మూడు రెట్లు పెరిగిందని శుక్రవారం యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సిబిపి) వెల్లడించింది. అక్రమ రవాణాకు ఒక్కొక్క వ్యక్తికి 25వేల నుండి 50 వేల డాలర్ల చెల్లింపులు జరిగాయని, అమెరికా-మెక్సికో సరిహద్దుల నుండి వచ్చి ఆశ్రయం పొందుతున్నారని సిబిపి అధికార ప్రతినిథి సాల్వడోర్ జమోరా తెలిపారు. మోసపూరితమైన పిటిషన్లతో కూడిన ఆర్థిక వలసదారులు దేశంలోకి వస్తున్నారని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సెప్టెంబరు 30న ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటాను పరిశీలిస్తే గత ఏడాది ఆర్థిక సంవత్సరానికి 3, 162 మంది భారతీయులను అదుపులోకి తీసుకోగా ఈ ఏడాది సుమారు 9,000 మందిని అరెస్టు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి