అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్న భారతీయులు
- September 28, 2018
అమెరికా: అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్న కారణంగా అరెస్టైన భారతీయుల సంఖ్య ఈ ఏడాది మూడు రెట్లు పెరిగిందని శుక్రవారం యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సిబిపి) వెల్లడించింది. అక్రమ రవాణాకు ఒక్కొక్క వ్యక్తికి 25వేల నుండి 50 వేల డాలర్ల చెల్లింపులు జరిగాయని, అమెరికా-మెక్సికో సరిహద్దుల నుండి వచ్చి ఆశ్రయం పొందుతున్నారని సిబిపి అధికార ప్రతినిథి సాల్వడోర్ జమోరా తెలిపారు. మోసపూరితమైన పిటిషన్లతో కూడిన ఆర్థిక వలసదారులు దేశంలోకి వస్తున్నారని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సెప్టెంబరు 30న ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటాను పరిశీలిస్తే గత ఏడాది ఆర్థిక సంవత్సరానికి 3, 162 మంది భారతీయులను అదుపులోకి తీసుకోగా ఈ ఏడాది సుమారు 9,000 మందిని అరెస్టు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







