ఇండోనేషియాలో సునామీ.. 48 మంది మృతి
- September 28, 2018
ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ బీభత్సానికి 48 మంది చనిపోయారు. సులవేసి ద్వీపంలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. సునామీ బీభత్సంతో తీరప్రాంతాల్లో చాలా మృత దేహాలను కనుగొన్నామని, ఖచ్చితంగా ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నామని ఇండోనేషియా జాతీయ విపత్తుల ఏజెన్సీ ప్రతినిధి నుగ్రోహో తెలిపారు. భారీ అలలు దూసుకురావడంతో తీరం వెంబడి ఉన్న నివాసాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. దీంతో, ప్రజలు భయంతో నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి